Thursday, May 2, 2024

RR: సాదాసీదాగా టిఫిన్ చేస్తూ.. ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

వికారాబాద్, నవంబర్ 1 (ప్రభ న్యూస్): బుధవారం ఉదయం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర లోకల్ నాయకులతో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి టిఫిన్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. వికారాబాద్ లో ఉన్న డాక్టర్ ఆనంద్ విజయం సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement