Sunday, April 28, 2024

సీఎం సభ పనుల పరిశీలించిన ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలోని రాయగిరిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్ల పనులను ఈరోజు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం తెరాస పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమములో టిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రామకృష్ణా రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ , జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ , వైస్ ఎంపీపీ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement