Thursday, May 2, 2024

ఆ రైతు కుటుంబానికి రూ.కోటి ప‌రిహార‌మివ్వాలి : ష‌ర్మిల దీక్ష

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని బొగడ భూపతిపురం గ్రామంలో నిన్న రైతు రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ‌ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని మృతుని ఇంటి ముందు ష‌ర్మిల‌ నిరాహార దీక్ష చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement