మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని బొగడ భూపతిపురం గ్రామంలో నిన్న రైతు రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని మృతుని ఇంటి ముందు షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital