Friday, April 26, 2024

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ..

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పత్తికి గిట్టుబాటు ధర, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కౌలు రైతులకు కూడా అన్ని రకాల పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి క్వింటాల్ కు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని, వెంటనే రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement