Thursday, April 18, 2024

సీఎం కేసీఆర్ ను క‌లిసిన కొత్త డీజీపీ అంజ‌నీ కుమార్

రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement