Sunday, May 5, 2024

Revanth Reddy : ఇవాళ కామారెడ్డిలో రేవంత్ నామినేషన్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారు.
నామినేషన్ పక్రియ ముగిసిన అనంతరం కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నారు. సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement