Monday, April 29, 2024

భూగ‌ర్భ డ్రైనేజీ, రోడ్ల స‌మ‌స్య‌ల‌పై మేయ‌ర్ కు విన‌తి

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ 33వ డివిజన్ శ్రీ దుర్గభవాని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని కలిసి తమ కాలనీలోని భూగర్భ డ్రైనేజీ, రోడ్లు సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు రాము, ప్రభాకర్ రెడ్డి, ఆనంద్, జగన్, శ్రీను, శంకర్, మోహన్ రెడ్డి, మల్లికార్జున్, రామ కృష్ణ, వెంకటేష్, NMC తెరాస జాయింట్ సెక్రటరీ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement