Thursday, May 2, 2024

పోగొట్టుకున్న సెల్ ఫోన్లు – రికవరీ చేసి బాధితులకు అప్పగింత

నిజామాబాద్ రూరల్ – నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది మంది త‌మ సెల్ ఫోన్ లు పోగొట్టుకున్నామంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో నిజామాబాద్ రూరల్ ఎస్ ఐ మహేష్ సే ఈ ఐ ఆర్ ద్వారా పోర్టల్ ద్వారా తొమ్మిది సెల్ ఫోన్ రిక‌వ‌రీ చేశారు.. వాటిని బాధితులకు మంగళ వారం సౌత్ రూరల్ సీఐ వెంకట నారాయణ ,నిజామాబాద్ రూరల్ పిఎస్ ఎస్ఐ మహేష్ లు అంద‌జేశారు.


ఈ సందర్భంగా సీ ఐ సౌత్ రూరల్ వెంకట నారాయణ మాట్లాడుతూ రిపోర్ట్ చేసిన అనతి కాలంలోనే 9 ఫోన్ లు రికవరీ చేసిన ఎస్ ఐ నీ , కానిస్టేబుల్ పెద్దన్నను అభినందించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement