Saturday, May 18, 2024

Breaking: రియ‌ల్ ఎఫెక్ట్‌.. ఏసీపీపై బదిలీ వేటు

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఏసీపీపై బదిలీ వేటు ప‌డింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడలో ఈ చర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. రాచకొండ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేస్తూ పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుతం ఇన్‌చార్జి ఏసీపీగా శంక‌ర‌య్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement