Friday, May 17, 2024

RR: నేడు చీమలదరి గ్రామానికి కేంద్ర మంత్రి దుహేసింహ

వికారాబాద్, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం చీమలదరి గ్రామానికి మంగళవారం సాయంత్రం కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుహేయ్ సింహా విచ్చేస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ రీజియన్ ఏ జి ఎం తెలిపారు. బిఎస్ఎన్ఎల్ గ్రామపంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రం తో పాటు స్మార్ట్ విలేజ్ గా ఎంపికైన చీమలదరి గ్రామాన్ని కేంద్ర మంత్రి సందర్శించడం విశేషం. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement