Sunday, April 28, 2024

Vikarabad : రెండు బైక్ లు ఢీ.. ఇద్దరు మృతి

వికారాబాద్: రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మోమిన్ పేట్ మండల కేంద్రం సమీపంలో రెండు ద్విచక్రవాలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సంగారెడ్డి జిల్లా కోయిరు మండల వాసులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement