Friday, April 26, 2024

ఇంటి పై కప్పు కూలి.. ఒకరు మృతి

వికారాబాద్ (ప్రభ న్యూస్): ఇంటి పై కప్పు కూలి ఒకరు మృతి చెందారు.ఈ సంఘటన వికారాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది..కాగా పోలీసులు.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్ నగర్ లో నివాసముండే రాధా కిషన్(50) తన పాత ఇంట్లో ఉండగా ఆకస్మాత్తుగా ఇంటి పైక‌ప్పు కూల‌డంతో అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement