Sunday, April 28, 2024

రైల్వే ట్రాక్ ప‌క్క‌న గుర్తుతెలియ‌ని మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం..

వికారాబాద్ టౌన్, మే 25 (ప్రభ న్యూస్) : వికారాబాద్ గోధుమగూడ రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని ఓ యువతి మృతి చెందిన సంఘటన గురువారం వెలుగు చూసింది. మృతురాలు నలుపు రంగు, పైన ఎరుపు రంగు డిజైన్ కలిగిన టాప్,
పింక్ కలర్ లెగిన్ ధరించి ఉంది. మృతురాలు ఏదో గుర్తు తెలియని రైలు బండి నుంచి ప్రయాణిస్తూ అందులోంచి పడి తలకు బ‌లమైన గాయం గాయం అయ్యి అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement