Thursday, May 2, 2024

ఎమ్మెల్యే .. మురళీకృష్ణగౌడ్‌ కు సన్మానం..

తాండూరు : తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణ గౌడ్‌లను యాలాల మండలం లక్ష్మీనారాయాణపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ సీనీయర్‌ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి తన నివాసంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌లను శాలువా, పూలమాల వేసి స త్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, తిమ్మాయిపల్లి సర్పంచ్‌ కృష్ణ, పటేల్‌రెడ్డి, లాలు, మహిపాల్‌రెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement