Sunday, April 28, 2024

బ్ర‌హ్మోత్స‌వాల‌కు రూ.50ల‌క్ష‌లు మంజూరు

బ్రహ్మోత్సవాలకు రాష్ట ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వం తర‌పున ముఖ్యమంత్రి కేసీఅర్ రూ.50లక్షలు మంజూరు చేసినందుకు మంత్రి మల్లారెడ్డి ధన్యవాదములు తెలుపుతూ మంజూరు పత్రం కమిటీ సభ్యులకు అందజేశారు. మొదటగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement