Sunday, May 12, 2024

RR: ఓ ఇంట్లో చోరీ.. 17తులాల బంగారం, నగదు మాయం

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని రాజేంద్రనగర్ లోని హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు 17 తులాల బంగారం, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement