Friday, April 26, 2024

పేకాటరాయుళ్లపై పోలీసుల కొరడా..

చేవెళ్లలోని మొయినాబాద్‌లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఫాంహౌస్‌లో పేకాటాడుతుండగా 13 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి భారీగా నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందులను స్టేషన్‌కు తరలించామని, పరారైవారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement