Thursday, May 2, 2024

అధికారులు అచ్చి పోవుడే.. సాయం లేదు..!!

కరీంనగర్ రురల్ మండలం దురుషేడ్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి మళ్లీ నీళ్లు వచ్చాయి. దురుషేడ్ గ్రామంలో ఇప్పటివరకు నాలుగు సార్లు వర్షాలు కురిసినందున ఇండల్లోకి నీళ్లు వచ్చాయి. రెవెన్యూ అధికారులు వచ్చి ఆర్థిక సాయం 2800 రూపాయలు ఇస్తామని పేర్లు రాసుకున్నారు. అమౌంట్ ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పటివరకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ లచ్చవ్వ ఆంధ్రప్రభ కు తెలిపారు. గురువారం కాలనీ మొత్తం మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయని, ఏలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేడని కాలనీ వాసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement