Monday, April 29, 2024

RR: ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎంపీటీసీ

షాద్ నగర్, మార్చి 11, ప్రభ న్యూస్ : ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామ ఎంపీటీసీ పాత్లావత్ లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ‘ఆధ్వర్యంలో సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా గెలుపొందారు. అయితే రాజకీయ సమీకరణలో భాగంగా ఆమె గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement