Thursday, April 25, 2024

అభివృధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్… మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.51లక్షలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమలకు రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అదనపు తరగతి గదులు, వంటశాల, బాత్ రూంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ గౌడ్, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement