Monday, April 29, 2024

కలెక్టరేట్ భ‌వ‌నాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

శామీర్ పేట్ మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్దం మైంది. క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని తొందరలోనే సీఎం కేసీఅర్ ప్రారంభించ‌నున్నారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, జేసీ నర్సింహా రెడ్డి, తూంకుంట‌ మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్ రావు, నాయకులు, అధికారులు భవనాన్ని పరిశీలించారు. చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement