Friday, May 3, 2024

ద‌ర్గా ఉత్సవాల‌కు భూప‌తిరెడ్డికి ఆహ్వానం

దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ మైనారిటీ యువకులు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసంద‌ర్భంగా భూప‌తిరెడ్డిని హాజరత్ జిందాషా మదర్ దర్గా ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది. వీరిలో అక్రమ్, ఎండి వజీర్, అలీం, అసిఫ్, ఇమ్రాన్, ఎండి అక్బర్, షైక్ అన్వర్, ఎండి సమీర్, ఎండి ఉమర్, ఎండి సల్మాన్, అలీ అబ్బాస్, అన్వర్ పాషా, ఎండి అరీఫ్, ఎండి అస్లామ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement