Friday, May 10, 2024

మ‌ల్లాపూర్ కుర్చీల త‌యారీ సంస్థ‌లో అగ్ని ప్ర‌మాదం..

మేడ్చల్‌ జిల్లా మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కుర్చీల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి పక్కనున్న రసాయన పరిశ్రమలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు..స‌కాలంలో మంట‌ల‌ను అదుపు చేయ‌డంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement