Thursday, May 2, 2024

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి.. శంకరపల్లిలో ఘటన

శంకరపల్లి (ప్రభన్యూస్) శంకర్పల్లి మండలంలోని రావులపల్లి కలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ఇవ్వాళ సాయంత్రం రైలు పట్టాల పై పడి చనిపోయాడని ఆయన వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని ఉదయం రావులపల్లి కలాన్ గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు తెలిపినట్లు విషయాన్ని వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement