Monday, April 29, 2024

మూడు నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య

మూడు నెలల చిన్నారిని చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల మండలం దేవరంపల్లిలో చోటుచేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారిగా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement