Monday, April 29, 2024

హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ ఇంట రంజాన్ వేడుకలు – హాజరైన కెసిఆర్

హైద‌రాబాద్ : రంజాన్ ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. హోం మంత్రి నివాసంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హోంమంత్రి కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. వారు ఇచ్చిన విందును స్వీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement