Monday, April 29, 2024

కరోనా వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలని ర్యాలీ..

సంగారెడ్డి, ( ప్రభ న్యూస్): సంగారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో 100% వాక్సినేషన్ పై అవగాహనపై ర్యాలి నిర్వహించారు.. నల్సాబగడ్డ కాలనీలో ప్రజలందరు వాక్సినేషన్ తీసుకోవాలని ప్రజలంద‌రికి అవగాహన కల్పిస్తు ర్యాలీ నిర్వహించారు. వాక్సినేషన్ త‌ప్ప‌నిస‌రి అని ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా తేలిపారు.

ఈ ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి వార్డ్ కౌన్సిలర్లు సాబేర్, షఫీ ముంతాజ్ బేగం అంజూమ్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ , మేనేజర్ మీర్జా పసహత్ అలీ బేగ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షిత , వార్డ్ ప్రముఖులు అజ్జు , అమీర్ బేగ్ , వైద్య సిబ్బందిమున్సిపల్ సిబ్బంది తదితరులు ఫాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement