Sunday, April 28, 2024

Praja Bhavan – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ చిరంజీవి భేటీ

హైదారాబాద్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని గురువారం రాత్రి ప్రజాభవన్ లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి , ఆయన సతీమణి సురేఖ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ని కాశ్మీర్ శాలువాతో చిరంజీవి సత్కరించారు. ఆనంతరం చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement