Wednesday, May 15, 2024

TS: బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు. అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement