Friday, May 17, 2024

Polling day – అంద‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోండి – గవర్నర్ తమిళిసై

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె తెలుగులోనే ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘ఓటర్లందరికీ నమస్కారం.. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అందరు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు’ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీమరీ కోరుతున్నాను’ అని గవర్నర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement