Thursday, May 2, 2024

Hyderabad: చంద్రబాబు ర్యాలీపై పోలీస్ కేసు నమోదు..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. బుధవారం వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌ అనుమతి లేకుండా భారీ ర్యాలీగా ఆయన నివాసమైన జూబ్లిహిల్స్‌కు చేరుకున్నారు. దీనిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement