Thursday, May 9, 2024

HYD: చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి పరిటాల సునీత

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబరు 2 (ప్రభ న్యూస్) : టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత కలిశారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి పరిటాల సునీత వెళ్లారు. జైలు నుంచి వచ్చిన తర్వాత పరిటాల సునీత చంద్రబాబుని కలిశారు.


చంద్రబాబు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుని కలసిన వారిలో పరిటాల సునీతతో పాటు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, నారాయణ, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement