Saturday, May 11, 2024

కల్లు తాగి వ్యక్తి మృతి..

అచ్చంపేట, (ప్రభన్యూస్): ఓ వ్య‌క్తి కల్లు తాగి మృతి చెందిన ఘటన రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేటకు చెందిన మహబూబ్ అలీ అనే వ్యక్తి వృత్తి రీత్యా పాత సామాన్లు కొనుటకు దినసరిలో భాగంగా గురువారం రోజు రంగాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడ కల్లు తాగి మృతి చెందడం జరిగిందని తెలిపారు. మృతునికి భార్య నలుగురు పిల్లలు అని తెలిపారు. భార్య రజియా బేగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement