Saturday, May 18, 2024

Khammam: తుమ్మలతో పొదెం వీరయ్య భేటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలిశారు. తుమ్మల నివాసంలో సోమవారం డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య భేటీ అయ్యారు. వీరిద్దరి భేటితో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement