Saturday, May 18, 2024

పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ ఆగస్ట్ 9: తమ సర్వీస్ లను క్రమబద్దీకరించాలని కోరుతూ గత 34 రోజులుగా సమ్మె చేసిన పంచాయతీ కార్మికులు బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుని, తాము తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నామని వెల్లడించారు. జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి ని కలిసి సమ్మె విరమణ పత్రాన్ని అందజేశారు. ఇందులో పంచాయతీ కార్మికుల జెఎసి జిల్లా నాయకులు జయచెందర్, శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement