Sunday, May 19, 2024

TS: నీటి పన్ను వసూలు చేయవద్దు

గ్రామ పంచాయతీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి పన్ను వసూలు చేయవద్దని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. కొన్ని పంచాయతీల్లో పన్నులు వసూలు చేస్తున్నారనే వార్తలు రావడంతో.. స్పందించిన పంచాయతీరాజ్ ఈ మేరకు ప్రకటన విడుదల శాఖ చేసింది. ‘మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ ఉచితంగా అందిస్తాం. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. పన్ను వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement