Saturday, May 4, 2024

కల్వర్టును ఢీకొన్న అంబులెన్స్ – ఒకరి మృతి

మహబూబాద్ జిల్లాలోని మరిపెడ పట్టణ శివారులో జరిగిన. రోడ్డుప్రమాదంలో ఒకరు మరణించారు . ప్రైవేట్అంబులెన్స్ కల్వర్టును ఢీకొంది. .బయ్యారం మండలం ఇస్లాపురం గ్రామానికి చెందిన ముద్ద సారయ్య యాదవ్(38) మృతి చెందాడు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని.ఆసుపత్రికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement