Monday, April 29, 2024

Breaking: సాయిగణేష్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడకు నోటీసులు

బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసులో తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నోటీసులు జారీ అయ్యాయి. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement