Friday, April 26, 2024

మాజీ మంత్రి ఇంద్రారెడ్డికి ఘన నివాళుల‌ర్పించిన మంత్రి సబితారెడ్డి

తెలంగాణ టైగర్, మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 22వ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. శుక్రవారం కౌకుంట్ల గ్రామంలోని సమాధి వద్ద ఆయన సతీమణి… విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, తదితరులతో కలిసి స్వర్గీయ ఇంద్రన్నకు మంత్రి నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల నుండి ఇంద్రారెడ్డి అభిమానులు తరలివచ్చి నివాళుల‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement