Friday, April 26, 2024

శ్రీరాంసాగర్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

నిజామాబాద్‌ , (ప్రభన్యూస్‌) : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 764 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్‌ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగుల(90.313 టీఎంసీలు) సామ ర్థ్యం కాగా సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఏఈఈ తెలిపారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement