Sunday, April 28, 2024

నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి..

నిజామాబాద్ జిల్లాలోని ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. సందీప్ వర్మ అనే వ్యక్తి కారుతో సంజయ్ ఇంటి గేటును, వాహనాలను ఢీకొట్టాడు. ఇంట్లోకి చొరబడేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే సంజయ్ ఇంటిపై దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement