Sunday, May 5, 2024

కరెంటుషాక్ తో యువకుడు మృతి

ప్రభ న్యూస్- సూర్యాపేట కలెక్టరేట్ – పాండ్యా నాయక్ తండాకు చెందిన ధారావత్ మధు తండా నుంచి మోదినిపురం లోని వ్యవసాయ భూముల వద్దకు వెళుతుండగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో విద్యుత్ శాఖ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చివ్వెంల మండలం మోదిని పురం గ్రామంలో ఘటన జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement