Tuesday, April 30, 2024

యాదాద్రిలో మహిళల నిరసన

కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడంతో గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై మహిళలు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement