Tuesday, April 30, 2024

ఆటో బోల్తా.. 10మంది కూలీలకు తీవ్రగాయాలు

ఆటో బోల్తా పడి 10మంది కూలీలకు తీవ్రగాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడమనూరు దగ్గర కూలలతో వెళ్తున్న ఆటో బైక్ ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement