Monday, April 29, 2024

నాగోల్ లో సిద్దమౌతున్న మురుగు నీరు శుద్ధికరుణ ప్లాంట్

నాగోల్ అగస్ట్ 27(ప్రభ న్యూస్)నాగోల్ పరిధిలో నిర్మిస్తున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ త్వరలోనే నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఈ థీమ్ పార్క్ సామర్థ్యం 320ML అని వెల్లడిచారు.. ప్రతిరోజు దాదాపుగా 320 మిలియన్ లీటర్ల మురుగునీటిని ఈ ప్లాంట్లో శుద్ధి చేస్తారని పేర్కొన్నారు. నాగోల్ చుట్టూర ప్రాంతాలలో వెలువడుతున్న మురుగునీటిని వివిధ పద్ధతుల ద్వారా ఇక్కడ శుద్ధి చేయనున్నట్లు తెలిపారు..

.

Advertisement

తాజా వార్తలు

Advertisement