Tuesday, April 30, 2024

TS: కౌకొండలో యువకుడి హత్య

హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడికూడ మండలం కౌకొండ గ్రామంలో మేకల యుగంధర్ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement