Friday, May 3, 2024

న‌వ‌గ్ర‌హ‌ ధ్వ‌జ ప్ర‌తిష్టలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గం, బాలాపూర్ మండలం, మల్లాపూర్ గ్రామం ఆనంద్ నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ భూ మహాలక్ష్మి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, నవగ్రహ ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త డా.తిరుపతి రెడ్డితో కలిసి చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి హాజరైయ్యారు. దేవాలయంలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement