Monday, May 6, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్

ఉమ్మడి మెదక్ బ్యూరో, (ప్రభ న్యూస్): మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో పాత ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement