Sunday, May 5, 2024

చిన్నారి మిస్సింగ్ విషాదాంతం…డ్రైన్ లో ల‌భించిన మృత‌దేహం

కరీంనగర్ నగరంలో చిన్నారి గత నెల 27 రోజున శ్రీహరి కాలనీ లో కృతిక మిస్సింగ్. విషాదాన్ని నింపింది. గురువారం ఉదయం
కరీంనగర్ లోని లక్ష్మీనగర్ డ్రైనేజిలో చిన్నారి కృతిక మృతదేహం అభించింది. వివ‌రాల‌లోకి వెళితే నగరంలోని శ్రీహరినగర్ కాలనీ లో జులై 27న పక్క ఇంట్లోకి ఆడుకొడానికి వెళ్ళిన చిన్నారి కృతిక ఇంటినుండి వెళ్లి కనిపించకుండా పోయింది. అదే రోజు
కరీంనగర్ జిల్లా లో కురిసిన బారీ వర్షాల డ్రైనేజీలు పొంగిపోరాలయి.. దీంతో డ్రైనేజీ లో శాంతినగర్ నుండి లక్ష్మీనగర్ వరకు డ్రైనేజీలొ కొట్టుకొని వెళ్ళిన కృతిక శవమై తెలడంతో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement