Monday, April 29, 2024

కేశంపేట‌ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రులు

రాష్ట్ర మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌మ‌మూద్ అలీలు రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. జిల్లాలోని కేశంపేట పోలీస్ స్టేషన్ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement